Get Daily Update

Category: News

రెండు దేశాల భారత్

రెండు దేశాల భారత్

-మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 ఒకవైపు గిడ్డంగుల్లో ఆహారధాన్యాలు పుచ్చిపోతాయి. మరోవైపు పేద జనపు డొక్కలు తిండిలేక మాడిపోతాయి. ఒకవైపు సంపద పోగుపడి బిలియనీర్ల సంఖ్య ఎగబాకుతుంటుంది. ఆ పక్కనే మరికొన్ని కోట్ల పేదల ఆదాయం పడిపోయి, పేదరికం కూడా పెరిగిపోతుంటుంది. క్షీరసాగర మథనంలో కొందరికే అమృతం దక్కినట్టు స్వాతంత్య్ర ఫలాలు కూడా కొందరికే దక్కాయి. దేశం పేదది కాకపోయినా దేశంలో […]

Read More
పంజాబీయులు మన సహోదరులు

పంజాబీయులు మన సహోదరులు

మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 దేశంలోని అన్ని రాష్ట్రాలూ దేనికవే ప్రత్యేకమైనవే అయినా, పంజాబ్ మరింత ప్రత్యేకమైనది. దేశ సరిహద్దులో ఉండటం వల్ల రక్షణ అనేది వారి రక్తంలో కలిసిపోయింది. దానికి సాక్ష్యంగా ఇప్పటికీ దేశ జనాభా ప్రాతిపదికన అత్యధిక శాతం మంది సైన్యంలో కొనసాగుతున్నది అక్కడి నుంచే. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎందరో వీరులు ఇక్కడ ఉదయించారు. హరిత విప్లవం కాలంలో దేశానికి […]

Read More

బ్యాంకుల్ని అప్పనంగా అప్పజెప్పొద్దు

వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 కొత్త కోణం ఆర్థిక అసమానతలు పెరగకుండా రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పలు సూచనలు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలు వీటికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా వేస్తున్న అడుగులు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైనవి. బ్యాంకుల జాతీయీకరణ వల్ల సమాజంలోని పేద వర్గాలు లబ్ధి పొందాయి. కానీ […]

Read More
వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!

వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!

వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 కొత్త కోణం ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతోకొంత మిగిలిపోయే అంశం – కుల వివక్ష. అది దేశమంతా వేళ్లూనుకుని ఉన్న జాడ్యం. దాన్ని తెగ నరకాలంటే ఆధిపత్య కులాలు తమ ధోరణిని పరిశీలించుకోవాలి. అణిచివేతకు గురయ్యే వాళ్లు ప్రశ్ననే అస్త్రంగా మలుచుకోవాలి. అలా ఎక్కుపెట్టిన ఒక ప్రశ్నారూపమే ‘జై భీమ్‌’. అయితే విమర్శకులనూ, ప్రేక్షకులనూ ఏకరీతిలో స్పందింపజేసిన […]

Read More

Get Update